ప :- శ్రీ కాంతుడు రాముండై భూకాంతగ సిరియు మార భూక్షేత్రమునన్ ! ఏ కాంతము గోరియు హరి బ్రాకటముగ వెలసెనిచట భళి భద్రగిరీ !!
భా:- ఓ భద్ర మహర్షీ! శ్రీ మహా విష్ణువు శ్రీ రామునిగా,లక్ష్మీదేవి సీతగా అవతరించి ఏకాంతము కోరుకొని దివ్యమైన నీ పర్వతశిఖరము పై కొలువు తీరియున్నారు గదా.
05 డిసెంబర్ 2008
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి